గోవా: వార్తలు
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్గా అశోక్ గజపతి బాధ్యతలు స్వీకరణ
పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా కొత్త గవర్నర్గా అధికారికంగా ప్రమాణం చేశారు.
Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
గోవా రాష్ట్రంలోని శిర్గావ్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు
హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు.
Tavasya:భారత నౌకాదళంలోకి 'తవస్య' ప్రవేశం.. సముద్రంలో భారత శక్తిని చూపనున్న యుద్ధనౌక
గోవా షిప్యార్డ్ లిమిటెడ్ (జిఎస్ఎల్) ప్రాజెక్ట్ 1135.6 కింద రెండో ఫాలో-ఆన్ యుద్ధనౌక 'తవస్య'ను శనివారం ప్రారంభించింది.
Goa: గోవా పోలీసుల అదుపులో మహారాష్ట్ర ఎమ్మెల్యే కుమారుడు
గోవా పోలీసులు ఉత్తర గోవాలోని కాండోలిమ్ ప్రాంతంలో జరిగిన గొడవకు సంబంధించి ముంబై వ్యాపారి అబు ఫర్హాన్ అజ్మీ, ఇద్దరు గోవా వాసులపై కేసు నమోదు చేశారు.
Goa Beach: అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 'తగ్గడానికి' ఇడ్లీ-సాంబార్ కారణం: గోవా ఎమ్మెల్యే
గోవాలో ఇటీవల పర్యటకుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
KP Chowdary : గోవాలో అత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత
ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.
Romantic Places: మీ భాగస్వామితో వాలెంటైన్స్ డే రోజున సందర్శించాల్సిన రొమాంటిక్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి!
ఫిబ్రవరి నెలను ప్రేమ మాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నెలలో వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.
Goa: పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదం.. ఇద్దరు మృతి
పారాగ్లైడింగ్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు వంద అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో ఒక మహిళా పర్యటకురాలు, ఇన్స్ట్రక్టర్ మరణించారు.
Collide Two Boats: భారత నౌకాదళ నౌకలు ఢీ.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్..
గోవాలో భారతీయ ఫిషింగ్ బోట్ 'మార్తోమా',భారత నౌకాదళ నౌకలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.
IFFI 2024: గోవాలో ప్రారంభమైన ఇఫ్ఫీ.. అక్కినేని స్మారక తపాలాబిళ్ల విడుదల
గోవా రాజధాని పనాజీలోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో బుధవారం 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) ఘనంగా ప్రారంభమైంది.
Delhi excise policy case: మద్యం కుంభకోణం, గోవా ఎన్నికల నిధులకు సంబంధించి ఈడీ మరో అరెస్టు
ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం (Delhi Excise Policy Money Laundering Case)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED మరో చర్య వెలుగులోకి వచ్చింది.
Flight charges: దేశీయ విమాన చార్జీలు 30శాతం వరకు ఎందుకు పెరిగాయి?
విమాన ప్రయాణం ప్రియమైపోతోంది. కొన్ని రూట్లలో పెరిగిన విమాన ప్రయాణ చార్జీలే అందుకు నిదర్శనం.
Congress MP contestant's List: లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతోకూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది.
PM Modi: వచ్చే ఆరేళ్లలో భారత ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: ప్రధాని మోదీ
వచ్చే ఆరేళ్లలో భారత్లో ఇంధన రంగంలో దాదాపు 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు.
Gobi Manchurian: గోవాలో గోబీ మంచూరియాపై నిషేదం.. కారణం ఏంటంటే!
గోవాలో క్యాబేజీ మంచూరియాపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో గోవాలోని మపుసాలో గోబీ మంచూరియాపై నిషేధం విధించారు.
Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !
గోవాలో 39 ఏళ్ల మహిళ తన 4 ఏళ్ల కొడుకును హత్య చేసి మృతదేహంతో కర్ణాటకకు వెళ్లినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Santosham Awards 2023: ఈ సారి గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్: సురేష్ కొండేటి
2023కు సంబంధించిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్పై కీలక ప్రకటన వెలువడింది.
నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.
కర్ణాటక సముద్రం మధ్యలో చిక్కుకున్న శాస్త్రవేత్తలు.. నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో గోవాకు తరలింపు
కర్ణాటక తీరం నుంచి కీలక శాస్త్రవేత్తలతో బయలుదేరిన ఓ నౌక సాంకేతిక సమస్యలతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయింది.
10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు
గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న జరగనున్న ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు
ముంబై-గోవా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును శనివారం ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
పీఎఫ్ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్ఐఏ దాడులు
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్చల్
విహారయాత్రకు గోవాకు వచ్చిన దిల్లీకి చెందిన ఓ కుటుంబంపై కత్తులతో దాడి చేశారు. అంజునా ప్రాంతంలో బీచ్కు సమీపంలో ఉండే 'స్పాజియో లీజర్' అనే రిసార్ట్లో బస చేసిన వారిపై కొందరు దుండగులు పాశవికంగా దాడి చేశారు. కుటుంబ సభ్యుల్లో జతిన్ శర్మ ఈ సంఘటన గురించి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తెలియజేశాడు.
TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్సైకిళ్ల ప్రదర్శన
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్మేకర్లలో ఒకటైన TVS మోటార్ కంపెనీ తన నియో-రెట్రో ఆధారంగా నాలుగు ప్రత్యేకమైన, అనుకూల-నిర్మిత మోటార్సైకిళ్లను గోవాలో జరిగిన TVS MotoSoul 2023 ఈవెంట్ లో ప్రదర్శించింది. బైక్లను TVS డిజైన్ టీమ్, JvB మోటో, స్మోక్డ్ గ్యారేజ్, రాజ్పుతానా కస్టమ్స్ రూపొందించాయి.
ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.